Kolagatla Veerabhadra Swamy: చంద్రబాబుకు మైండ్‌ పనిచేయడం లేదు: కోలగట్ల

AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 10:39 AM IST

AP Politics: చంద్రబాబు నాయుడుకు మైండ్‌ పనిచేయడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఏపీలో ప్రజలు పట్టించుకోవడం లేదు కనుకే చంద్రబాబు చూపు తెలంగాణపై పడిందని కోలగట్ల వీరభద్ర స్వామి ఎద్దేవా చేశారు.

Video ThumbnailPlay icon

Trending News