Telangana: లక్షకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.

Last Updated : Aug 21, 2020, 09:23 AM IST
Telangana: లక్షకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1967 కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులను గుర్తించారు. గురువారం రాత్రి 8 గంటలవరకు తాజాగా 8 మంది కరోనాతో పోరాడుతూ మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 737కు చేరింది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

లక్షకు చేరువలో కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 26,767 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 1967 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,391కి చేరిందని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. Gold Price India: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

తెలంగాణలో జిల్లాలవారీగా తాజా కోవిడ్ కేసుల వివరాలు... 


Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 

Trending News