మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
వినాయకుని కథలో ( Vinayaka chavithi katha ) గౌరి తనయునికి ఏనుగు తల ఎలా వచ్చిందో, చంద్రుని చూస్తే ఆ రోజు ఏమవుతుందో అనే విషయం మాత్రమే చాలా మందికి తెలిసిన కథ. కాని ఏనుగు తలనే వినాయకుడికి పెట్టడానికి గల కారణం, చంద్రుని చూసిన వారికి పార్వతి దేవి పెట్టిన శాపం, ఆ శాపం కారణంగా శ్రీ కృష్ణుడు 'శమంతకమణి'ని దొంగిలించాడని వచ్చిన నీలాపనిందలు, తరువాత శ్రీ కృష్ణుడు జాంబవతిని, సత్యభామను పెళ్లాడడం ఇదంతా వినాయక కథలోని భాగమే అనే విషయాలన్ని చాలా మందికి తెలియదు ( Ganesh chaturthi story ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.