Mitra Robot: కరోనాకాలంలో కోవిడ్-19 పేషెంట్ల సేవలో మిత్రా రోబో ప్రత్యేక పాత్ర

భారత దేశానికి చెందిన ఒక ఆసుపత్రి మిత్ర అనే రోబో సాయం తీసుకుని కోవిడ్-19 సోకిన వ్యక్తులతో పాటు వారి బంధువులకు సాయం చేస్తోంది.

  • Sep 18, 2020, 18:05 PM IST

భారత దేశానికి చెందిన ఒక ఆసుపత్రి మిత్ర అనే రోబో సాయం తీసుకుని కోవిడ్-19 సోకిన వ్యక్తులతో పాటు వారి బంధువులకు సాయం చేస్తోంది.  2017లో జరిగిన ఒక కార్యక్రమంలో మిత్రా అనే రోబోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

1 /5

మిత్రా రోబోలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. దీంతో అది వ్యక్తలను కంటి చూపుతో గుర్తించగలదు. వారిని గుర్తుంచుకుని వారితో గతంలో జరిగిన సంభాషణ ఆధారంగా మాట్లాడగలదు. ( Photograph: Reuters )

2 /5

కోవిడ్-19 పేషెంట్ల దగ్గరికి వెళ్లకుండానే వైద్యులు వైరస్ సోకిన వ్యక్తులకు సేవ చేయడంలో మిత్రా ఎంతగానో ఉపకరిస్తోంది. ( Photograph: Reuters )

3 /5

బెంగుళూరుకు చెందిన స్టార్టప్ తయారు చేసిన ఈ రోబోను నోయిడాలో ఉన్న యథార్థ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సుమారు రూ.10 లక్షలు వెచ్చింది సొంతం చేసుకుంది. ( Photograph: Reuters )

4 /5

మిత్రా రోబోకు ఛాతి భాగంలో ఒక టాబ్లెట్ ఉంటుంది. దీంతో అది కోవిడ్-19 చికిత్స పొందుతున్న వ్యక్తలు వారి బంధుమిత్రులతో, వైద్యులతో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. ( Photograph: Reuters )

5 /5

మిత్రా రోబో సేవలను వినియోగించిన ఒక వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ..మిత్రా సేవల వల్ల తను చాలా మెరుగ్గా ఫీల్ అవుతున్నాని అని తెలాపాడు. ఒక మిత్రుడితో మాట్లాడతున్నట్టు తెలిపాడు. ( Photograph: Reuters )