Team India: కోహ్లీ, రోహిత్‌ శర్మతో ప్రధాని మోదీ ఏం చేశారో చూడండి.. ఫొటోలు వైరల్

Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

1 /11

Team India: టీ ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు స్వదేశం చేరుకుంది.

2 /11

Team India: అమెరికాలో వర్షం ముప్పు నుంచి బయటపడిన భారత జట్టు ప్రత్యేక విమానంలో భారతదేశానికి చేరింది.  

3 /11

Team India: అక్కడి నుంచి నేరుగా న్యూఢిల్లీ చేరుకోగా.. డ్యాన్స్‌లతో మన ఆటగాళ్లు హల్‌చల్‌ చేశారు.  

4 /11

Team India: అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుని కలిశారు.  

5 /11

Team India: జట్టు సభ్యులతో ప్రపంచకప్‌ వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.  

6 /11

Team India: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ప్రత్యేకంగా ప్రధాని పరిశీలించారు.

7 /11

Team India: సమావేశంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రాతోపాటు ప్లేయర్లందరితో మోదీ ఫొటోలు దిగారు.  

8 /11

Team India: ట్రోఫీని సాధించిన భారత ఆటగాళ్లను ప్రధాని అభినందించారు.  

9 /11

Team India: గతంలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిన భారత జట్టుకు నాడు మోదీ అండగా నిలిచారు. ఆటగాళ్లకు ధైర్యం ఇచ్చారు.  

10 /11

Team India: భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ప్లేయర్లకు మోదీ సూచించారు.  

11 /11

Team India: ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.