Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

హిందూ ఏడాది ప్రారంభం చైత్రమాసం శుక్లపక్షం ప్రతిపద తిధి నాడు ప్రారంభమౌతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చ్ 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి. దాంతోపాటే హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది ప్రారంభం. ఈ ఏడాదిని విక్రమ నామ సంవత్సరంగా పిలుస్తారు. విక్రాంత నామ సంవత్సరం 2080. జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కదలిక 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఎలాగంటే..సూర్యుడిలా వీరి జాతకం మెరిసిపోనుంది.

Hindu New Year 2023: హిందూ ఏడాది ప్రారంభం చైత్రమాసం శుక్లపక్షం ప్రతిపద తిధి నాడు ప్రారంభమౌతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చ్ 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి. దాంతోపాటే హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది ప్రారంభం. ఈ ఏడాదిని విక్రమ నామ సంవత్సరంగా పిలుస్తారు. విక్రాంత నామ సంవత్సరం 2080. జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కదలిక 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఎలాగంటే..సూర్యుడిలా వీరి జాతకం మెరిసిపోనుంది.
 

1 /5

హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది జ్యోతిష్యం ప్రకారం విక్రాంత నామ సంవత్సరం 2080లో గ్రహాల రాజకుమారుడైన బుధుడు రాజుగా, శుక్రుడు మంత్రిగా ఉంటారు. దీని ప్రభావం మొత్తం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

2 /5

ధనస్సు రాశి విక్రమ నామ సంవత్సరం 2080 ఈ రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకు అదృష్టం తెరవబడుతుంది. డబ్బులు వచ్చే మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా..మీ మాటలు ఇతరుల్ని ఆకర్షిస్తాయి. స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. అంతేకాకుండా..ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

3 /5

తులా రాశి జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో ప్రత్యర్ధులు మీ ముందుకు రాలేరు. విద్యారంగంలో విజయం, ఉన్నతి రెండూ ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు.

4 /5

సింహ రాశి హిందూ కొత్త యేడాది ప్రారంభం చైత్ర మాసం శుక్లపక్షంతో ఉంటుంది. ఈ క్రమంలో సింహరాశి జాతకులకు అద్భుతమైన లాభాలుంటాయి. పూర్వీకుల ఆస్థి ద్వారా లాభాలుంటాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగం విషయంలో ఉన్న సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి.

5 /5

మిథున రాశి మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఏడాది ప్రభావం మిథున రాశి జాతకులపై ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో మంచి రోజులు వచ్చినట్టే. ఈ సందర్భంగా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో ఆర్ధిక లాభాలుంటాయి. అదృష్టం తోడుగా ఉంటుంది.