BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..

bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్  కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.

1 /6

కొన్నిరోజులుగా టెలికాం కంపెనీలు వరుసగా  కస్టమర్లకు షాకింగ్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ రిచార్జీ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా.. దీనిపై తమ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.

2 /6

ఇప్పటికే జియో బాటలోనే ఎయిర్ టెల్ సైతం.. రిచార్జీ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలో..దీనిపై కస్టమర్లు ఇక బీఎస్ఎన్ఎల్ కు మారుతామని కూడా సోషల్ మీడియాలో తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

3 /6

ఈ నేపథ్యంలో ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ లు కస్టమర్లకు వరుస షాక్ లు ఇచ్చాయి.  ఇక సోషల్ మీడియాలో కొందరు అంబానీ తమ కొడుకు పెళ్లి ఖర్చులను, కస్టమర్ల  దగ్గర నుంచి గుంజుతున్నాడా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

4 /6

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్శించేందుకు వెరైటీ ప్లాన్ లతో మరోసారి ముందుకు వచ్చింది.45 రోజుల కాల వ్యవధితో.. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఫ్రీ ఎస్ఎమ్మెఎస్ లతో రూ. 249 ప్లాన్ లను కొత్తగా తీసుకొచ్చింది.

5 /6

ప్రస్తుతం టెలికాం కంపెనీలు వరుసగా తమ టారీఫ్ లను పెంచిన నేపథ్యంలో,బీఎస్ఎన్ఎల్ మరోసారి కస్టమర్లను ఆకర్శించే విధంగా ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

6 /6

ప్రముఖ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా జూలై నుండి తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను పెంచనున్నట్లు ప్రకటించాయి. కొత్త మొబైల్ ప్లాన్‌లు రిలయన్స్ జియోకి జూలై 3 నుండి అమలులోకి రాగా, వొడాఫోన్ ఐడియాకు జూలై 4 నుండి అమలులోకి వస్తుంది.