chandrababu: ఎన్డీఏకు టీడీపీ దగ్గరవుతోందా..?

chandrababu: ఢిల్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏకు టీడీపీ దగ్గరవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 06:05 PM IST

chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు..ప్రధాని మోదీని కలిశారు. నాలుగేళ్ల తర్వాత ఇరువు భేటీ అయ్యారు. ఐదు నిమిషాలపాటు ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. ఎన్డీఏలో టీడీపీ చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగా ఇరువురు భేటీ అయినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News