High Court: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

 High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. 
 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 07:43 PM IST

High Court Shock to CM Jagan: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ ప్రశ్నించింది. రేషన్ సరకులు తెచ్చుకొని స్థితిలో పేదలున్నారా అని నిలదీసింది. వాహనాల ద్వారా రేషన్ సరఫరాను సవాలు చేస్తూ..దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News