Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము

Droupadi Murmu Becomes President: భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2022, 08:46 PM IST
Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము

Trending News