Pranab Mukherjee: మరింతగా క్షీణించిన ఆరోగ్యం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Ex president Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకడంతో..ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

Last Updated : Aug 19, 2020, 01:38 PM IST
Pranab Mukherjee: మరింతగా క్షీణించిన ఆరోగ్యం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Ex president Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకడంతో..ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు పదవ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ( Delhi Contonment Hospital ) చేరారు. మెదడుకు సంబంధించి ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అదే రోజు కోవిడ్ 19 నిర్ధారణ పరీక్ష ( Test covid19 positive ) చేయగా..పాజిటివ్ గా తేలింది.  ఆ తరువాత పరిస్తితి కాస్త విషమించడంతో వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడాయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఊపరితిత్తుల ఇన్ ఫెక్షన్ ( Infection in lungs ) సోకిందని...ఇంకా వెంటిలేటల్ పైనే కొనసాగిస్తున్నామని వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థిితిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రణబ్ కోలుకునేలా ప్రార్ధనలు చేయాలంటూ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. Also read: SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం కొత్త నియమాలు

Trending News