Sushant Singh Rajpu: సుశాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించారు.  

Last Updated : Aug 29, 2020, 12:44 PM IST
    • దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించారు.
    • నటుడిగా సినిమా రంగంలో అతని నటనకు గుర్తింపుతో పాటు ప్రజల ప్రేమకు ప్రతిరూపంగా ఈ అవార్డు అందించనున్నారు.
Sushant Singh Rajpu: సుశాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput)  కోసం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించారు. నటుడిగా సినిమా రంగంలో అతని నటనకు గుర్తింపుతో పాటు ప్రజల ప్రేమకు ప్రతిరూపంగా ఈ అవార్డు అందించనున్నారు. సుశాంత్ సిగ్ రాజ్ పుత్ పేరిట ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కె ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2021 (Dadasaheb Phalke International Film Festival Awards 2021) ను త్వరలో అతని గౌరవార్థం అంకితం  చేయనున్నారు.

అయితే ఈ అవార్డును అంకితం చేసే తేదీని మాత్రం ఇప్పటికి అయితే ప్రకటించలేదు. మరణానంతరం సుశాంత్ కు ఈ అవార్డును అంకితం ఇస్తున్నారు.

 అంతకు ముందే సుశాంత్  సింగ్ సింగ్ రాజ్ పుత్ ను కాలిఫోర్నియా శాసన సభలో (California Legislature Assembly) గౌరవం లభించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి స్వయంగా వెల్లడించింది.  దీన్ని కూడా సుశాంత్  మరణానంతరం ప్రకటించారు.

Trending News