YV Subba Reddy Vizag: విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతాం: వైవి సుబ్బారెడ్డి

YV Subba Reddy says YSRCP will make visakhapatnam as administrative capital. న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 04:57 PM IST

న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో సుబ్బారెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News