Kishan Reddy: కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చింది.. కిషన్ రెడ్డి కామెంట్స్

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 03:20 PM IST


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్‌దే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

Video ThumbnailPlay icon

Trending News