Telangana: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న తమిళ్ సై టూర్

తెలంగాణ గవర్నర్ తమిళ సై ఢిల్లీకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల అనంతరం గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 12:33 AM IST

Governor Tamilisai Soundararajan Delhi

Video ThumbnailPlay icon

Trending News