Mandous Cyclone: ఒంగోలు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

ఒంగోలు జిల్లాలో మాండస్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాల్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయనేది రైతులు, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 12:09 AM IST

Crop fields damaged by rains in Ongole district

Video ThumbnailPlay icon

Trending News