MLA Raghunandan Rao: వరంగల్ సీపీపై ఎమ్మెల్యే రఘునందన్ రావు సీరియస్

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. వరంగల్ సీపీ రంగనాథ్‌ తీరుపై సీరియస్ అయ్యారు. అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Sep 9, 2023, 11:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News