Nara Lokesh :విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చారు

Nara Lokesh Slams Ys Jagan Mohan reddy: విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విషాదపట్నంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని దుయ్యబట్టారు. 

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 11:20 PM IST

Nara Lokesh Slams Ys Jagan Mohan reddy: విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విషాదపట్నంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని దుయ్యబట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News