BJP Public Meeting: కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

Bandi Sanjay said that jails are not new for BJP workers. He said that Dharmarakshaks are not afraid of PD Acts

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 03:19 PM IST

హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్‌ఎస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదన్నారు. ధర్మ పరిరక్షకులు పీడీ యాక్టులకు భయపడరని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వచ్చే నెలలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందన్నారు.

Video ThumbnailPlay icon

Trending News