Surat: మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలే ఉండవు: కేటీఆర్‌ ఆందోళన

KT Rama Rao Surat Election: అన్యూహంగా సూరత్ లోక్‌సభ ఎన్నిక ఏకగ్రీవం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా సూరత్‌ ఎంపీగా ఎన్నికవడంపై తీవ్ర విమర్శలు వస్తుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా తప్పుబట్టారు. ఒక దేశం ఎన్నికలు లేవు అంటూ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు అనేవి ఉండవంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ వైఫల్యంతోనే సూరత్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని విమర్శించారు.

  • Zee Media Bureau
  • Apr 23, 2024, 03:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News