Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం!

AP CM YS Jagan to lay foundation stone for ramayapatnam port Today. ఏపీ సీఎం జగన్‌ ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. రామాయపట్నం పోర్టు పనుల్ని సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభిస్తారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 10:29 PM IST

ఏపీ సీఎం జగన్‌ ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. రామాయపట్నం పోర్టు పనుల్ని సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభిస్థారు. పోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి పక్కనే ఉన్న సముద్రంలో డ్రెడ్జింగ్‌ మొదలుపెట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాలుగు దశల్లో పూర్తవుతుందని భావిస్తున్న ఈ పోర్టులో తొలి దశను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

Video ThumbnailPlay icon

Trending News