Amarnath floods: అమర్‌నాథ్‌ యాత్రలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో పెను విషాదం సంభవించింది. ఊహించిన వరదలు ధాటికి 15 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 
 

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 06:19 PM IST

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో  పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 

Video ThumbnailPlay icon

Trending News