Atal Tunnel Rohtang: అటల్ టన్నెల్ ప్రత్యేకతలేంటి ? దాని విశేషాలు ఇవే!


హిమాలయాల్లోని పీర్ పంజాల్ రేంజ్ లో 3000 మీటర్ల ఎత్తులో ( సముద్ర మట్టానికి ) దీన్ని నిర్మించారు.

  • Oct 03, 2020, 12:35 PM IST


భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హిమాచల్ లోని రోహ్తాంగ్ లో అటల్ టన్నెల్ ను ప్రారంభించారు. సుమారు 9.02 కిమీ పొడవైన ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ లలో ఒకటి. మనాలీ నుంచి లాహోల్ స్పితికి ఏడాది పొడవునా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
 

1 /7

ఈ ప్రాజెక్టును 10,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.

2 /7

ఈ ప్రాంతంలో రవాణా సమస్యను ఈ టన్నెల్ తొలగించనుంది.   

3 /7

హిమపాతం సమయంలో ఈ ప్రాంతంలో ఆరునెలల పాటు దారులన్నీ మూతబడేవి. దీంతో ప్రయాణానికి అవకాశం లభించేది కాదు. 

4 /7

ఈ టన్నెల్ నిర్మాణంతో సుమారు 46 కిలోమీటర్లు తిరిగే శ్రమ ప్రజలకు తగ్గుతుంది.

5 /7

ప్రతీ 500 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ద్వారాన్ని నిర్మించారు. ఇలాంటివి సుమారు 18 మార్గాలు ఉన్నాయి.

6 /7

సీసీటీవి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ 150 మీటర్లకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ కమ్యునికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

7 /7

హిమాలయాల్లోని పీర్ పంజాల్ రేంజ్ లో 3000 మీటర్ల ఎత్తులో ( సముద్ర మట్టానికి ) దీన్ని నిర్మించారు.