Tamilnadu Lok Sabha Polls: తమిళనాడులో ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్న రజినీ, అన్నామలై సహా ఇతర సెలబ్రిటీలు..


Tamilnadu Lok Sabha Polls 1st Phase: దేశ వ్యాప్తంగా తమిళనాడు సహా 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  మొదటి విడతలో  102 లోక్ సభ సీట్లకు  తొలి విడత ఎన్నికలు  ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రజినీకాంత్, అన్నామలై సహా  సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

1 /13

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2 /13

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళ సింగం అన్నామలై ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3 /13

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కమల్ హాసన్

4 /13

చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన స్టార్ హీరో అజిత్ కుమార్

5 /13

తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో విజయ్..

6 /13

చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ధనుశ్

7 /13

భర్త సుందర్‌తో  కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కుష్బూ

8 /13

భర్త శరత్ కుమార్, కూతురు వరలక్ష్మితో కలిసి ఓటు హక్కు వినియోగించుకన్న  రాధిక శరత్ కుమార్

9 /13

తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న  విజయ్ సేతుపతి

10 /13

భార్య జ్యోతికతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య

11 /13

చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న త్రిష

12 /13

తన భర్త ప్రసన్నతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న స్నేహ

13 /13

తమిళనాడుకు జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో ఉత్సాహాంగా ఓటు హక్కు వినియోగించుకున్న విశాల్..