Jagannath Rath Yatra: ఇసుకేస్తే రాలనంత జనం.. పూరీ జగన్నాథమయం

Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

1 /14

Jagannath Rath Yatra 2024: ప్రతియేటా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది.

2 /14

Jagannath Rath Yatra 2024: బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు రథయాత్రలో పాల్గొన్నాడు.

3 /14

Jagannath Rath Yatra 2024: ఒడిశాలోని పూరీలో జరిగిన ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు.

4 /14

Jagannath Rath Yatra 2024: ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

5 /14

Jagannath Rath Yatra 2024: రథయాత్రకు ఒడిశానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు.  

6 /14

Jagannath Rath Yatra 2024: రెండు రోజుల పాటు జరిగే ఈ రథయాత్రకు దాదాపు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా.  

7 /14

Jagannath Rath Yatra 2024: ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను తయారుచేస్తారు.  

8 /14

Jagannath Rath Yatra 2024: రథయాత్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  

9 /14

Jagannath Rath Yatra 2024: ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జగన్నాథుడి సేవలో మునిగారు.

10 /14

Jagannath Rath Yatra 2024: రాష్ట్రపతి ముర్ము స్వరాష్ట్రం ఒడిశా. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి రథయాత్రలో ఆమె పాల్గొన్నారు.  

11 /14

Jagannath Rath Yatra 2024: సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగారు.  

12 /14

Jagannath Rath Yatra 2024: పూరీ జగన్నాథ ఆలయంలో పూరీ రాజవంశీయుల చేతుల మీదుగా పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.  

13 /14

Jagannath Rath Yatra 2024: యాత్రలో ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంఝీ పాల్గొన్నారు.  

14 /14

Jagannath Rath Yatra 2024: 53 ఏళ్ల తర్వాత రెండు రోజుల పాటు జగన్నాథుడి రథయాత్ర జరగడం విశేషం.