Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, ఆకాశన్నంటుతున్న వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పుంజుకుంది.  నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 05 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పుంజుకుంది.  నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

 

1 /4

Gold Price Today 05 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పుంజుకుంది.  నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Bill Gates Divorce: విడాకులు తీసుకుంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, Melinda Gates, 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో బంగారం ధరలు(Gold Price Today In Hyderabad) వరుసగా రెండోరోజు పుంజుకున్నాయి. తాజాగా రూ.220 మేర బంగారం ధర పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,220కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో రూ.210 మేర పెరగడంతో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.49,980 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,780కి చేరింది. Also Read: SBI Alert: ఆ పని చేయకపోతే అకౌంట్ సేవలు బంద్, ఖాతాదారులకు SBI అలర్ట్

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఏకంగా రూ.2,500 మేర పెరిగింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.70,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,800 మేర పుంజుకుంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.75,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook