AP Floods: నీటిలో బైక్‌ నడిపిన ఏపీ మంత్రి

Nimmala Rama Naidu Bike Ride: వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై ఆయన పర్యటిస్తూ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కనకాయలంకలో మంత్రి పర్యటించి సహాయం అందించారు.

  • Zee Media Bureau
  • Jul 29, 2024, 04:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News