Central Team: ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన..!

Central Team: తెలంగాణలో వరదలు తగ్గుముఖం పట్టాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటోంది.

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 04:58 PM IST

Central Team: గోదావరి శాంతించింది. ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. ముంపు ప్రాంతాలను పరిశీలించింది. అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

Video ThumbnailPlay icon

Trending News